తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

రథసారథి ,హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ ప్రమాణస్వీకార ఉత్సవ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,…

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు 

రథ సారథి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్  రేవంత్ రెడ్డి పేరును ప్రకటించారు. నిన్నటి సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డినీ…

కేసిఆర్ రాజీనామా

రథ సారథి హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో వచ్చిన ఎన్నికల ఫలితాల అనంతరం ఆదివారం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.  9 ఏళ్ల కు పైగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యేగా బిఎల్ఆర్ భారీ గెలుపు

రథ సారథి, మిర్యాలగూడ: మిర్యాలగూడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. తన సమీప బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు పై 47,283 మెజార్టీతో గెలుపొందారు. మొదటి నుంచి ఆయన…

ఇది విలక్షణమైన తీర్పు : రేవంత్ రెడ్డి

రథసారధి ,హైదరాబాద్: తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాదులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2009 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున శ్రీకాంతాచారి…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోదీ..

రథ సారథి,తిరుమల: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోది దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో, చైర్మన్ లు ప్రధానికి స్వాగతం పలికారు. ఆనంతరం వేద పండితులు మోదికి ఆశీర్వాదం అందించారు.దేశ ప్రజలు ఆరోగ్యంతో…

భాస్కర్ రావును గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టండి: సిద్ధార్థ

రథ సారథి, మిర్యాలగూడ: మిర్యాలగూడ ఎమ్మెల్యేగా తిరిగి భాస్కర్ రావుని గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ కోరారు. సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్ర గూడెం, భాగ్యనగర్ కాలనీలో స్థానిక…

చట్టసభల్లో ఎర్రజెండా అవసరం.. సీతారాం ఏచూరి

రథసారథి,మిర్యాలగూడ: చట్టసభలో ఎర్రజెండా నాయకుల అవసరం ఏర్పడిందని ప్రజలందరూ ఎర్రజెండా నాయకులను గెలిపించి అసెంబ్లీకి పంపాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. మిర్యాలగూడ పట్టణంలో సోమవారం సిపిఎం…

బి ఎల్ ఆర్ కు మాతృవియోగం

రథసారథి, మిర్యాలగూడ: మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి మాతృమూర్తి బత్తుల వెంకటరావమ్మ(77) ఆదివారం రాత్రి మృతి చెందారు. ఎన్నికలు సమీ పిస్తున్న వేళ విస్తృత ప్రచారంలో ఉన్న లక్ష్మారెడ్డి తల్లి మరణ వార్త…

భాస్కర్ రావు విస్తృత ప్రచారం..

రథ సారథి, మిర్యాలగూడ: ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ మండలం హట్యాతండ, చింతపల్లి తదితర ప్రాంతాల్లో బిఆర్ఎస్ ప్రగతి యాత్ర జరిగింది. ఆయా ప్రాంతాల్లోని పలు దేవాలయల్లో మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు…