బిఎల్ఆర్ కు తండాల్లో ఘన స్వాగతం

 రథ సారథి, దామరచర్ల:

మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా దామరచర్ల మండలంలోని కొత్తపేట తండా, గొన్యా తండా, దుడ్యా తండా, కె జె అర్ కాలనీ లలో పర్యటించడం జరిగింది.. అడుగడుగునా గిరిజన తండాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు .ఈ కార్యక్రమంలో ఎఐసిసి అబ్జర్వర్ రాజేంద్ర పాటిల్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు,జడ్పీటీసీలు కాంగ్రెస్ నాయకులు మరియు బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.