నులిపురుగుల నివారణ దినోత్సవం

రథసారథి ,మిర్యాలగూడ:

జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం 2023 సందర్భంగా జరిగిన కార్యక్రమానికి  కౌన్సిలర్ ముదిరెడ్డి నర్సిరెడ్డి  హాజరై స్కూల్ పిల్లలందరికీ నులిపురుగుల టాబ్లెట్స్ వేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నిఖిల్, ఏఎన్ఎంక విజయ, అంగన్వాడి టీచర్ బొందు పార్వతి, ఆశ వర్కర్లు నవ్య , స్రవంతి, ఆయమ్మ లక్ష్మి ,స్కూల్ హెడ్మాస్టర్ కళావతి  హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.